UPDATES  

NEWS

తప్పిపోయిన పాపను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చిన రూరల్ ఎస్సై మనోజ్ కుమార్. సంపాదనలో లేని సంతృప్తి సేవలోనే ఉంది : ఎంఎఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మగ్ధూమ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, స్వర్ణాంధ్ర భారతి పాఠశాల పై… విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి :ఏబీవీపీ జే.వి.వి. ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు భోజనాలు పంపిణీ MF చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 70 మంది నిరుపేద మహిళలకు కాటన్ చీరలను పంపిణీ… రెడ్ సంస్థ ఆద్వర్యంలో ఇన్నర్ వీల్ & ఆంద్రమహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ పోలియో వలన కాళ్లు పోగొట్టుకున్న ఒక విభిన్న ప్రతిభావంతుని ఆవేదన: మల్లు సుబ్బనరసారెడ్డి  ఆదివారం అన్నదానం వారం వారం అన్నదానం… పునఃప్రారంభం Ramzan Calendar 2024

 రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు, చనిపోయేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే మరణించారు…

MF4TV: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతోండటం ఇక లాంఛనప్రాయమే అయింది. దేశ రాజధాని వేదికా కాంగ్రెస్ పార్టీలో చేరారామె. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.

ములుగు జిల్లా కమలాపురంలో “బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్” (BILT) కంపెనీ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులతో సమీక్ష…

అనంతరం ఏపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్ననారు. 

 Ys sharmila మాట్లాడుతు:

మార్కెట్లోకి మళ్లి బజాజ్ చేతక్

రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు, చనిపోయేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే మరణించారు.రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే రాజశేఖర్ రెడ్డి గారికి సంతోషం, గర్వం కలిగించే విషయం అని అన్నరు.

తెలంగాణాలో వెల్ స్పన్ Welspun World గ్రూప్ పెట్టుబడులు

 

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |

© Copyright MF4TV 2024 - All rights reserved.

Developed by RAAMSEE