
MF4TV: కోవూరు నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపాలెం మండలంలో నాబార్డ్ నిధులు రూ.3 కోట్ల 15 లక్షలతో నూతనంగా నిర్మించిన ‘సామాజిక ఆరోగ్య కేంద్రాని ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ యమ్. నారాయణ్ , కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి , నెల్లూరు జిల్లా DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు , బుచ్చి నగర పంచాయతీ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి
ఇంకా పలువురు మాట్లాడుతు: ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందులో- మేల్ వార్డ్, ఫిమేల్ వార్డ్, ఐసొలేషన్ వార్డ్, పీడియాట్రిక్ వార్డ్, ఆపరేషన్ థియేటర్, క్యాజువాలిటీ, ఈసీజీ, బ్లడ్ టెస్టింగ్ & స్టోరింగ్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ 30 పడకల ఆసుపత్రిలో ప్రతి పేదవాడికి అన్ని హంగులతో ఇంకా మెరుగైన వైద్యం అందించబోతున్నాం
అదేవిధంగా, ఇందుకూరుపేటలోని 30 పడకల ‘సామజిక ఆరోగ్య కేంద్రం’ లోనూ రూ.3కోట్ల 95లక్షలతో నూతన భవన నిర్మాణం చేయించి అందులో- లేబరు రూమ్, డెంటల్, X-ray, అల్ట్రాసోనిక్, ICTC ల్యాబ్, ఈసీజీ, మైనర్ OT వంటి సదుపాయాలతో ఆధునికరించి ఇంకా మెరుగైన వైద్యం అందించబోతున్నాం
కాంగ్రెస్లో విలీనం: వైఎస్ షర్మిల జనవరి 3న ఢిల్లీలో ఏఐసీసీ నాయకత్వాన్ని కలవనున్నారు
కోవూరులోని 50 పడకల ‘సామజిక ఆరోగ్య కేంద్రం’లో APVVP గ్రాంట్ రూ. 40లక్షలతో రిపైర్స్&మైంటెనస్ కింద సీసీ రోడ్, కాంపౌండ్ వాల్, పెయింటింగ్, సీలింగ్ ప్లాస్టరింగ్, లీకేజెస్, టాయిలెట్ డోర్స్ మొదలైన పనులతో మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్ది ప్రతి పేద, మధ్యతరగతి వాళ్లకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నాం
విడవలూరులో రూ. 50 లక్షలతో ‘న్యూ పబ్లిక్ హెల్త్ యూనిట్ బ్లాక్’ నిర్మాణానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి, త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం
ఏపీలో ఈ నెల 9 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు
మైపాడులో రూ.1కోటి 54లక్షలతో ‘ప్రైమరీ హెల్త్ సెంటర్’ నిర్మాణానికి టెండర్లు పిలిపించాం త్వరలోనే పనులు ప్రారంభించి అనుకొన్నటైంకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం
నియోకజకవర్గంలోని జొన్నవాడ, ఇనుమడుగు, యెల్లయపాలెం, కొడవలూరు, విడవలూరు,రామతీర్థం PHCలను రూ.2కోట్ల 9లక్షలతో ఆధునీకరించి పేదవాడి ప్రాధమిక వైద్యం అందుబాటులోకి తెస్తున్నం