UPDATES  

NEWS

సేవే పరమార్ధం… నిరుపేద నిరాశ్రయుల మధ్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వెంకీ కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోపాల్,మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని దివ్యాంగులకు కూరగాయలు పంపిణీ… శాంతియుత నిరసన ర్యాలీని విజయవంతం చేయండి: మొహమ్మద్ మగ్దూమ్… కనబడుటలేదు చిట్టేపల్లి తిప్పపై కాలనీ నిర్మాణంలో చిత్రవిచిత్రాలు…YCP పాలనలో జరిగిన దోపిడీకి పరాకాష్టగా పొదలకూరులోని చిట్టేపల్లి తిప్ప కాలనీ కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం.. సిపిఐ, ఏఐవైఎఫ్ (AIYF) ఆధ్వర్యంలో ఇంటి పట్టాల కొరకు ధర్నా చేసిన వెంగారెడ్డి కండ్రిగ గ్రామ ప్రజలు… తప్పిపోయిన పాపను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చిన రూరల్ ఎస్సై మనోజ్ కుమార్. సంపాదనలో లేని సంతృప్తి సేవలోనే ఉంది : ఎంఎఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మగ్ధూమ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, స్వర్ణాంధ్ర భారతి పాఠశాల పై… విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి :ఏబీవీపీ

Select your language

 దేవాలయానికి, పర్యావరణానికి ఎలాంటి హాని, ఇబ్బంది కలుగకుండా అదే స్థలంలో దేవాలయాన్ని అభివృద్ధి చెస్తం:CM రేవంత్ రెడ్డి

MF4TV: పరిగి నియోజకవర్గం దామగుండం దేవాలయం ప్రాంతంలో దేవాలయానికి, పర్యావరణానికి ఎలాంటి హాని, ఇబ్బంది కలుగకుండా అదే స్థలంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ, అటవీ ప్రాంతంలో ఇండియన్ నేవీ ప్రాజెక్టు ‘లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్’ పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు.  

నేవి కమండర్ శ్రీ కార్తిక్ శంకర్ బృందం, పరిగి ఎమ్మెల్యే శ్రీ రాంమోహన్ రెడ్డి ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని కలిసారు. నేవి కమండర్ కార్తిక్ శంకర్ ‘లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్’ గురించి ముఖ్యమంత్రికి వివరించారు. నావికాదళానికి చెందిన భారీ పరికరాలను ఇక్కడ నిర్మిస్తారని, దీని ఏర్పాటు వల్ల పరిగి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు, చనిపోయేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే మరణించారు…

ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నేవి కమాండర్ ముఖ్యమంత్రికి వివరించారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిని నేవి అధికారులతో సమన్వయం చేసుకొని పనులు త్వరలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు. 

ములుగు జిల్లా కమలాపురంలో “బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్” (BILT) కంపెనీ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులతో సమీక్ష…

ఈ కార్యక్రమంలో కల్నల్ హిమవంత్ రెడ్డి, నేవీ సిబ్బంది శ్రీ సందీప్ దాస్, శ్రీ రాజ్ బీర్ సింగ్, శ్రీ మణిశర్మ, శ్రీ మనోజ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణాలో వెల్ స్పన్ Welspun World గ్రూప్ పెట్టుబడులు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |

© Copyright MF4TV 2024 - All rights reserved.

Developed by RAAMSEE